Thursday, 3 November 2022

చైనా, అమెరికాలు బద్ధ శత్రువులుగా మారుతున్నాయా, మూడోసారి అధ్యక్షుడైన షీ జిన్‌పింగ్ ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు?

షీ జిన్‌పింగ్ ఇప్పుడు అత్యంత శక్తిమంతమైన చైనా నాయకుడిగా అవతరించారు. ఆయన కన్నా ముందు అధ్యక్షులుగా ఉన్న వారిని రెండు పర్యాయాలకే పరిమితం చేసిన సంప్రదాయాన్ని పక్కనపెట్టి జిన్‌పింగ్‌ను మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. దీంతో చైనా మీద తన అధికారాన్ని ఆయన మరింత బలోపేతం చేసుకున్నారు. బహుశా ఈ అధికారం నిరవధికంగా కొనసాగవచ్చు. ఒకవైపు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/O3PlB76
https://ift.tt/EFc87Oe

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour