Tuesday, 8 November 2022

ఆంధ్రా యూనివర్సిటీలో ఏం జరుగుతోంది?

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) ఇంజినీరింగ్ కాలేజీలో ఈ నెల 12న ప్రధాని మోదీ సభ జరగాల్సిన మైదానం పరిసరాల్లోని చెట్లను తొలగించడం విమర్శలకు దారితీస్తోంది. సభ ప్రాంగణం చుట్టు పక్కల, అలాగే అక్కడికి చేరుకునే రహదారికి రెండు వైపులా ఉన్న చెట్లను ప్రధాని సెక్యూరిటీ పేరుతో నరికేశారు. మరోవైపు ప్రధాని పర్యటన కోసం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/hsnS0Tc
https://ift.tt/Us8NH6Y

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour