Sunday, 13 November 2022

వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత: మీ దాడులకు అదిరేది లేదంటూ.. గులాబీనేతలకు షర్మిల సవాల్!!

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక పాదయాత్ర చేస్తున్న షర్మిల దూకుడుగా స్థానిక ఎమ్మెల్యేలపై, మంత్రులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ తీరును, సీఎం కేసీఆర్ పాలన వైఫల్యాలను తూర్పార పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా వైయస్ షర్మిల పాదయాత్ర లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/FxC0bVB
https://ift.tt/CfGcSnN

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour