Friday, 18 November 2022

నేటి టీడీపీ సమావేశానికి \"''స్పెషల్ గెస్ట్\" - గుట్టు విప్పుతారా : టార్గెట్ సీఎం జగన్..!!

టీడీపీ కీలక సమావేశం మరి కాసేపట్లో జరగనుంది. 2024 ఎన్నికలకు టీడీపీ సిద్దం అవుతున్న వేళ..ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఒక ప్రత్యేక గెస్ట్ ను ఆహ్వానించారు. సీఎం జగన్ ను ఓడించటమే లక్ష్యంగా పార్టీ నేతల సమక్షంలోనే కార్యాచరణ ఖరారు చేయనున్నారు. ఎన్నికల వరకు భవిష్యత్ ప్రణాళికలను ప్రకటించనున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/MbCdQrN
https://ift.tt/vTQaUAb

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour