టీడీపీ కీలక సమావేశం మరి కాసేపట్లో జరగనుంది. 2024 ఎన్నికలకు టీడీపీ సిద్దం అవుతున్న వేళ..ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఒక ప్రత్యేక గెస్ట్ ను ఆహ్వానించారు. సీఎం జగన్ ను ఓడించటమే లక్ష్యంగా పార్టీ నేతల సమక్షంలోనే కార్యాచరణ ఖరారు చేయనున్నారు. ఎన్నికల వరకు భవిష్యత్ ప్రణాళికలను ప్రకటించనున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/MbCdQrN
https://ift.tt/vTQaUAb
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment