Wednesday, 2 November 2022

అర్దరాత్రి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హంగామా; ఆర్వో కార్యాలయం, పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా.. దేనికంటే!!

మునుగోడు ఉపఎన్నిక అన్ని రాజకీయ పార్టీల ఉత్కంఠ రేకెత్తించగా నిన్న అర్ధరాత్రి మునుగోడు నియోజకవర్గంలో షాకింగ్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హంగామా సృష్టించారు. పోలీసులు టిఆర్ఎస్ పార్టీ నేతలకు సహకరిస్తున్నారని, స్థానికేతరులు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి నియోజకవర్గం లో ఉండి పని చేస్తున్నా పోలీసులు వారిని పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేసిన ఆయన అర్ధరాత్రి సమయంలో ఆందోళనకు దిగారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Q1DKuUf
https://ift.tt/FbTwRdf

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour