Friday, 4 November 2022

ఎమ్మెల్యేల ఎర వ్యవహారంలో రంగంలోకి కేంద్రం - నిగ్గు తేల్చే పనిలో..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారంటూ విడుదల చేసిన వీడియోలు.. చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నేరుగా కేంద్రంలోని ముఖ్యలను లక్ష్యంగా చేసుకొని తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తుండటం పై కేంద్రం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా బీజేపీ ముఖ్య నేతలు సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కౌంటర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/m0qTxSh
https://ift.tt/8k2ZfAy

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour