Wednesday, 23 November 2022

తెలంగాణాతో పెట్టుకుంటే జరిగేదిదే.. దాడులకు ప్రతిదాడులు ఉంటాయ్: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులతో టిఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. బిజెపి కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దాడులను సహించేది లేదని తేల్చి చెప్పారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/F5PKMoN
https://ift.tt/uk50tiC

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour