Saturday, 26 November 2022

వైఎస్‌ వివేకా హత్యకేసు విచారణలో కీలక మలుపు..!!

వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపు తీసుకుంది. ఈ హత్యకు కుటుంబ వివాదాలే కారణమంటూ దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చారు. సీబీఐ తీరును తప్పుబడుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 21న పులివెందుల న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం తులసమ్మ వాంగ్మూలం స్వీకరించింది. ఇందులో పలు కీలక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/bfFX4lM
https://ift.tt/AIOxdha

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour