న్యూఢిల్లీ: ప్రఖ్యాత ర్యాడిసన్ బ్లూ హోటల్ యజమాని అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన నివాసంలో ఉరి వేసుకున్న స్థితిలో నిర్జీవంగా కనిపించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ZLAWy6s
https://ift.tt/MbXoBjJ
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment