Saturday, 19 November 2022

అనుమానాస్పద స్థితిలో ర్యాడిసన్ బ్లూ హోటల్ ఓనర్ మృతి - మిస్టరీ డెత్..!!

న్యూఢిల్లీ: ప్రఖ్యాత ర్యాడిసన్ బ్లూ హోటల్ యజమాని అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన నివాసంలో ఉరి వేసుకున్న స్థితిలో నిర్జీవంగా కనిపించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ZLAWy6s
https://ift.tt/MbXoBjJ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour