వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అయినా అజ్ఞాతంగానే ఉంటున్నారు. ఎవరినీ కలవడం లేదు. నియోజకవర్గ ప్రజల దగ్గరకు వెళ్లడం లేదు. దీంతో తాజాగా పైలెట్ రోహిత్ రెడ్డిపై ఒక ఆసక్తికరమైన ఫిర్యాదు తాండూరు టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/swYqXEv
https://ift.tt/vTQaUAb
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment