న్యూఢిల్లీ/షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి కిందటే ఆరంభమైంది. ఈ ఉదయం 8 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. మొత్తంగా 55,92,828 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. మొత్తంగా 412 మంది అభ్యర్థుల భవితవ్యం ఇవ్వాళ్టి పోలింగ్తో తేలిపోనుంది. వారి రాజకీయ భవిషత్తు 55.92 లక్షల మంది ఓటర్ల చేతుల్లో ఉంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/I6hR3sm
https://ift.tt/2g7mrEM
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment