Friday, 11 November 2022

కీలక సూచన చేసిన ప్రధాని మోదీ..!!

న్యూఢిల్లీ/షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి కిందటే ఆరంభమైంది. ఈ ఉదయం 8 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. మొత్తంగా 55,92,828 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. మొత్తంగా 412 మంది అభ్యర్థుల భవితవ్యం ఇవ్వాళ్టి పోలింగ్‌తో తేలిపోనుంది. వారి రాజకీయ భవిషత్తు 55.92 లక్షల మంది ఓటర్ల చేతుల్లో ఉంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/I6hR3sm
https://ift.tt/2g7mrEM

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour