తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ పెంచిన మునుగోడులో రికార్డు పోలింగ్ నమోదైంది. రాష్ట్ర చరిత్రలో అత్యధిక శాతం పోలింగ్ జరిగింది. భారీ పోలింగ్ అంచనాల నడుమ మునుగోడులో 92 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 2,41,805 మంది ఓటర్లకుగాను 2,24,878 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక ఓటింగ్ శాతం గా నిలిచింది. 2018
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/zZth0vu
https://ift.tt/EFc87Oe
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment