Monday, 28 November 2022

ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్ హ్యాక్ 7రోజులుగా.. సర్వర్లో కీలక డేటా; రూ.200 కోట్ల డిమాండ్!!

సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. హ్యాకర్లు దేశంలోని కీలకమైన వెబ్ సైట్లను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సంస్థ అయిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సర్వర్ ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. హ్యాకర్లు 200 కోట్ల రూపాయల డబ్బులను క్రిప్టో కరెన్సీ రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎయిమ్స్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/EXukdJ4
https://ift.tt/169NLKg

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour