Tuesday, 15 November 2022

జగన్ సర్కార్ కు రూ.5 కోట్ల ఫైన్ -ఎన్టీటీ సంచలన తీర్పు- కారణమిదే..

ఏపీలో సహజ వనరుల విధ్వంసం విషయంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ సంచలన తీర్పు వెలువరించింది. పేదల ఇళ్ల స్ధలాల కోసమంటూ కాకినాడ జిల్లాలో తుపానులు, సునామీ నుంచి తీర ప్రాంతాల్ని కాపాడుతున్న మడ అడవుల్ని అధికారులు గతంలో విధ్వంసం చేశారు. దీనిపై కొందరు జనసేన నేతలు జాతీయ హరిత ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/y2AQxLj
https://ift.tt/evhykLV

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour