గుజరాత్లోని అహ్మదాబాద్లో ఇద్దరు మహిళలు తమ కుమార్తెలకు గర్భసంచి లేదా యుటేరస్ను దానమిచ్చారు. ఆ ఇద్దరి మహిళల కుమార్తెలకు గర్భసంచిలో సమస్యలు ఉన్నాయి. సెప్టెంబరు 27న తల్లుల నుంచి గర్భసంచిని తొలగించి, వాటిని విజయవంతంగా కుమార్తెల శరీరంలో అమర్చారు. ప్రపంచంలో తొలి గర్భ సంచి మార్పిడి చికిత్స స్వీడన్లో జరిగింది. పురిటి బిడ్డకి మొదటి స్నానం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/juYmf2w
https://ift.tt/CYTW0RQ
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment