బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో ఒకటి మిషన్ మార్స్. ఇందులో భాగంగా అంగారకగ్రహం మీదికి ప్రయోగించిన మంగళ్యాన్ కథ ముగిసింది. ఈ విషయాన్ని ఇస్రో ధృవీకరించింది. మంగళ్యాన్తో సంబంధాలను పునరుద్ధరించుకోలేమని, దాన్ని తిరిగి రికవరీ చేయలేమని వెల్లడించింది. ఇంధనం అడుగంటడం వల్ల దాన్ని మళ్లీ పునరుద్ధరించడం కష్టమని స్పష్టం చేసింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ahHMubP
https://ift.tt/vt9zlUq
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment