Tuesday, 4 October 2022

అమరావతి యాత్రకు మరో అడ్డంకి ? తాడేపల్లిగూడెంలో ఫ్లెక్సీల కలకలం-ఈసారి ఏకంగా మంత్రిగారే..

ఏపీలో అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని కోరుతూ రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు మరో అడ్డంకి తప్పేలా లేదు. ఇప్పటికే మాజీ మంత్రి కొడాలినాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ నియోజకవర్గంలో అడ్డంకుల్ని అధిగమించిన రైతుల పాదయాత్రకు ఇప్పుడు గోదావరి జిల్లాల్లోని తాడేపల్లిగూడెంలో మరో అడ్డంకి తప్పడం లేదు. రైతుల పాదయాత్రను వ్యతిరేకిస్తూ స్వయంగా మంత్రి కొట్టు సత్యనారాయణ పెట్టించిన ఫ్లెక్సీలే ఇందుకు కారణం.మంత్రి తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/P0Eum5S
https://ift.tt/VA4Zhiz

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour