Monday, 31 October 2022

మోర్బి బ్రిడ్జీ ఇష్యూ: ప్రధాని మోడీ హై లెవల్ మీటింగ్, ఆదుకుంటామని భరోసా

గుజరాత్ మోర్బిలో జరిగిన కేబుల్ బ్రిడ్జీ ప్రమాదం విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ప్రధాని మోడీ సమవారం హై లెవల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం కేబుల్ బ్రిడ్జీ తెగి పడిపోయింది. అయితే ఆ సమయంలో బ్రిడ్జీ మీద ఎక్కువ మంది ఉన్నారట.. 500 మంది ఉండటమే కాక.. వారు ఊగడంతోనే ప్రమాదం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/f2qHKYv
https://ift.tt/BGkT2i5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour