Sunday, 9 October 2022

బిజీ షెడ్యూల్ లోనూ మంత్రి ఎర్రబెల్లి ఆటవిడుపు; సరదాగా చేపలవేట.. కొసమెరుపు ఏమిటంటే!!

తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అటు మంత్రిగా వివిధ కార్యక్రమాలలో బిజీగా ఉంటూనే, మరోపక్క జనంతో మమేకం అయ్యేలా అనేక పనులు చేస్తుంటారు. గతంలో అనేక మార్లు కార్యక్రమాలలో భాగంగా వెళుతున్న క్రమంలో రోడ్డు పక్కన ఆగి వ్యవసాయ పనులు చేసుకునే మహిళలతో మాట్లాడి, వారితో కలిసి భోజనం చేసిన మంత్రి ఎర్రబెల్లి,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/as9f074
https://ift.tt/NPJT0la

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour