Wednesday, 19 October 2022

ఏపీ ప్రభుత్వం రిమోట్ కంట్రోల్ అక్కడే - రాహుల్ కీలక వ్యాఖ్యలు..!!

తొలి సారిగా ఏపీ ప్రభుత్వం పైన కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ విమర్శలు చేసారు. భారత్ జోడో యాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో రాహుల్ ఆదోని మండలం ఆరేకల్ సభలో ప్రభుత్వంతో పాటుగా ఏపీలోని పార్టీలపైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ ప్రభుత్వ రిమోట్ కంట్రోల్ బీజేపీ దగ్గర ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు. ఏపీ లోని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/QN4Mq5p
https://ift.tt/RzobtMT

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour