ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీల్లో ఉద్యోగుల సీపీఎస్ రద్దు కూడా ఒకటి. అధికారంలోకి వస్తే వారం రోజుల్లోనే దీన్ని రద్దు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చినా.. ఇప్పుడు నాలుగేళ్లు కావస్తున్నా ఇది అమలుకాలేదు. దీంతో ఉద్యోగులు తమ పోరు ముమ్మరం చేస్తున్నారు. అయితే పోలీసులతో వారిని అణచివేస్తున్న వైసీపీ సర్కార్ కు పంజాబ్ లో ఆప్ సర్కార్ మరో షాకిచ్చింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/bpMLNxj
https://ift.tt/7xSkDfl
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment