Friday, 21 October 2022

సీపీఎస్ రద్దు చేసిన పంజాబ్-జగన్ సర్కార్ పై మరింత ఒత్తిడి-ఇప్పటికే ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్, జార్ఖండ్

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీల్లో ఉద్యోగుల సీపీఎస్ రద్దు కూడా ఒకటి. అధికారంలోకి వస్తే వారం రోజుల్లోనే దీన్ని రద్దు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చినా.. ఇప్పుడు నాలుగేళ్లు కావస్తున్నా ఇది అమలుకాలేదు. దీంతో ఉద్యోగులు తమ పోరు ముమ్మరం చేస్తున్నారు. అయితే పోలీసులతో వారిని అణచివేస్తున్న వైసీపీ సర్కార్ కు పంజాబ్ లో ఆప్ సర్కార్ మరో షాకిచ్చింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/bpMLNxj
https://ift.tt/7xSkDfl

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour