Tuesday, 11 October 2022

మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూకుడు.. కానీ కలవరపడుతున్న బీజేపీ.. ఎందుకంటే!!

మునుగోడు ఉప ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మునుగోడులో ఎలాగైనా పట్టు దక్కించుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి. హోరా హోరీగా ప్రచార పర్వం నిర్వహిస్తున్నాయి. మునుగోడులో ప్రచార పర్వంలో బీజేపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూసుకుపోతున్నారు. అందరికంటే ముందు ప్రచారాన్ని ప్రారంభించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/bEjZ4eu
https://ift.tt/N23m8c0

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour