అమరావతి: విశాఖపట్నంలో ఇటీవల రాష్ట్ర మంత్రులపై జరిగిన దాడి ఘటన ఏపీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. అధికార, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధమే కొనసాగింది. దాడికి పాల్పడ్డారంటూ పలువురు జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, తాజాగా, మరిన్ని దాడులకు సంబంధించి హెచ్చరికలు విడుదలయ్యాయి. తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మంత్రులు, పలువురు అధికార
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Ve8Ybpx
https://ift.tt/7xSkDfl
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment