హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భారీ పెట్టుబడి పెట్టేందుకు ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్(ఐఐఎల్) సంస్థ ముందుకొచ్చింది. జంతువుల వ్యాక్సిన్ తయారీ కేంద్రానికి రూ. 700 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో వెటర్నరీ వ్యాక్సిన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో సమావేశమైన సంస్థ ఎండీ ఆనంద్ కుమార్ ప్రకటించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/5WmKseD
https://ift.tt/KNQiGlI
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment