Monday, 10 October 2022

హైదరాబాద్‌లో మరో భారీ పెట్టుబడికి ఐఐఎల్ రెడీ: కేటీఆర్ హ్యాపీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భారీ పెట్టుబడి పెట్టేందుకు ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్(ఐఐఎల్) సంస్థ ముందుకొచ్చింది. జంతువుల వ్యాక్సిన్ తయారీ కేంద్రానికి రూ. 700 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో వెటర్నరీ వ్యాక్సిన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన సంస్థ ఎండీ ఆనంద్ కుమార్ ప్రకటించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/5WmKseD
https://ift.tt/KNQiGlI

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour