Wednesday, 5 October 2022

మతాల జనసంఖ్య తీవ్రం - జనాభా నియంత్రణ అవసరం: `హిందూ`పై తేల్చేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్

ముంబై: ప్రతి సంవత్సరం విజయదశమి రోజున ప్రత్యేక సమావేశాలు, శిబిరాలను నిర్వహిస్తూ వస్తోన్న ఆనవాయితీని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కొనసాగించింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో విజయదశమి వేడుకలను ఆర్ఎస్ఎస్ భారీ ఎత్తున నిర్వహించింది. విమెన్ మౌంటెనీర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత సంతోష్ యాదవ్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 1992, 1993లో రెండుసార్లు ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/InRwQfE
https://ift.tt/VA4Zhiz

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour