Sunday, 16 October 2022

హిందీ మీడియంలో ఎంబీబీఎస్ కోర్సు... దేశంలోనే తొలిసారిగా తీసుకొచ్చిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం

దేశంలో తొలిసారి ఎంబీబీఎస్ విద్య హిందీ మీడియంలో అందుబాటులోకి తీసుకొచ్చిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచిందని కేంద్రమంత్రి అమిత్ షా తెలిపారు. ఆ రాష్ట్రం హిందీలో తీసుకొచ్చిన ఎంబీబీఎస్ కోర్సు పుస్తకాలను ఆయన ఆదివారం విడుదల చేశారు. తొలుత అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టులు హిందీలో అందుబాటులో ఉంటాయి. భోపాల్‌లోని గాంధీ మెడికల్ కాలేజీలో 97 మంది నిపుణులతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/WT8aFUZ
https://ift.tt/q2DZftK

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour