దేశంలో తొలిసారి ఎంబీబీఎస్ విద్య హిందీ మీడియంలో అందుబాటులోకి తీసుకొచ్చిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచిందని కేంద్రమంత్రి అమిత్ షా తెలిపారు. ఆ రాష్ట్రం హిందీలో తీసుకొచ్చిన ఎంబీబీఎస్ కోర్సు పుస్తకాలను ఆయన ఆదివారం విడుదల చేశారు. తొలుత అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టులు హిందీలో అందుబాటులో ఉంటాయి. భోపాల్లోని గాంధీ మెడికల్ కాలేజీలో 97 మంది నిపుణులతో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/WT8aFUZ
https://ift.tt/q2DZftK

No comments:
Post a Comment