Monday, 24 October 2022

నిఖార్సయిన కాంగ్రెస్ వాదులైతే మునుగోడుకు రండి..కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి బహిరంగలేఖ!!

టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఒకపక్క మునుగోడులో ఆడబిడ్డ ఎన్నికల బరిలోకి దిగింది అని సెంటిమెంట్ రగిలించడానికి పనిచేస్తూనే, మరోపక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పార్టీ కోసం పని చేయాలని ఉత్సాహాన్ని రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gKOhpt
https://ift.tt/FQxrbUZ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour