Thursday, 13 October 2022

మునుగోడు వీధుల్లో కుక్కల కొట్లాట; ఢిల్లీలో కవితకోసం కేసీఆర్ వెంపర్లాట: వదిలిపెట్టని వైఎస్ షర్మిల

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో పాలన పరిస్థితిపై ప్రజాప్రస్థానం పాదయాత్రలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ప్రజాప్రస్థానం పాదయాత్రలో పాల్గొన్న షర్మిల అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్రంలో పరిస్థితి పై విరుచుకుపడ్డారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/kdwKvJL
https://ift.tt/uXso0ZG

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour