Thursday, 20 October 2022

ఏపీలో ఉద్యమంలోకి ప్రత్యక్షంగా రాహుల్ గాంధీ..!!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో రాహుల్ యాత్ర కొనసాగుతోంది. ఎమ్మిగనూరు మండలం బోడబండ నుంచి మంత్రాలయం మండలం కల్లుదేవకుంట వరకు కొనసాగింది. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ సభ్యులు 26 మంది రాహుల్‌ను కలిశారు. స్టీలు ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయం గురించి..కార్మికుల ఆందోళన పైన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/cJT2CPw
https://ift.tt/NK0tBA5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour