మునుగోడు ఉపఎన్నిక ప్రచారం తుది ఘట్టానికి చేరుకుంది. నేటితో మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి తెరపడనుండడంతో అన్ని రాజకీయ పార్టీలు ఓటరు నాడి అర్థం కాక అంతర్మధనం లో పడ్డాయి. ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలన్నింటికీ జై కొట్టిన ఓటర్లు అన్ని పార్టీలు నిర్వహించిన ర్యాలీలు, బహిరంగ సభలు, ఆత్మీయ సమ్మేళనాలు ఇలా ప్రతిదానిలోనూ పాలుపంచుకున్నారు. మునుగోడు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/J0uypAs
https://ift.tt/BGkT2i5

No comments:
Post a Comment