Saturday, 29 October 2022

మునుగోడులో సీఎం కేసీఆర్ బ్రహ్మాస్త్రం - టార్గెట్ బీజేపీ..!!

మునుగోడు ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతోంది. నవంబర్ 3న మునుగోడు లో ఉప ఎన్నిక పోలింగ్ జరనుగంది. మరో రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో, గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మూడు ప్రధాన పార్టీలు చివరి ప్రయత్నాలను ముమ్మరం చేసాయి. ఇదే సమయంలో గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమయంలోనే సీఎం కేసీఆర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/DtKEfuS
https://ift.tt/MY52V9d

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour