టిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ పేరు మార్చి భారత్ రాష్ట్ర సమితిగా ప్రకటించడంతో పాటు, జాతీయ రాజకీయాలలో కీలకంగా ముందుకు వెళతామని చేసిన ప్రకటన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులలో నూతనోత్సాహాన్ని కారణమౌతుంది. జాతీయ రాజకీయాలే లక్ష్యంగా గత కొంత కాలం నుండి దూకుడుగా ముందుకు వెళ్తున్న కెసిఆర్ ఇప్పుడు జాతీయ పార్టీ పేరును ప్రకటించడం పట్ల టీఆర్ఎస్ మంత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/MR3nUtP
https://ift.tt/QZIxy04
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment