Saturday, 1 October 2022

భారత్‌ మాదిరిగానే బ్రెజిల్‌లోనూ ఈవీఎంలపై ఆరోపణలు... అక్కడి ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టం ఎంత వరకు సురక్షితం

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల మీద భారత్‌లో ఎంతో కాలంగా వివాదం నడుస్తోంది. ఈవీఎం మెషిన్లను ట్యాంపర్ చేయొచ్చని ఆరోపించే పార్టీలు చాలానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, 2019 ఎన్నికల సందర్భంగా ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ, 2018 ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపర్ చేశారని ఆరోపించింది. ఇప్పుడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/X0bHYFh
https://ift.tt/uIYqJLS

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour