కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. హసన్ జిల్లాలో ఉదయం టెంపో ట్రావెల్లర్, కేఎంఎఫ్ పాల వ్యాన్ ఢీ కొంది. అర్సికరే తాలుకా గాంధీనగర్ వద్ద యాక్సిడెంట్ అయ్యింది. ఘటనా స్థలం భీతావాహంగా మారింది. తెల్లవారు జామునే ప్రమాదం జరగడంతో.. సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. ప్రమాదంలో 9 మంది యాత్రికులు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. వారిని వెంటనే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/hjVq8N0
https://ift.tt/6dJ5jo1
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment