కేరళలో నరబలికి సంబంధించి విస్మయానికి గురిచేసే మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక తమిళ మహిళ సహా ఇద్దరు మహిళలను కొందరు నిందితులు అపహరించి నరబలి ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన కేరళలోని ఎళంథూర్లో చోటుచేసుకుంది. అయితే, నిందితుల్లో ఒకరైన షఫీ ఇలాంటి హత్యలు చాలా చేసి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. అసలు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/bxE5tg7
https://ift.tt/h0YKUjA
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment