హైదరాబాద్ లోని గాంధీ నగర్ లో భారీగా హవాలా డబ్బును టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 3.5 కోట్ల రూపాయల నగదును రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న క్రమంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హవాలా నగదును తరలిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ciFd3XY
https://ift.tt/N23m8c0
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment