Monday, 3 October 2022

ఇండోనేసియా: ఆటగాళ్ల ‘చేతుల్లోనే ప్రాణాలు విడిచిన’ అభిమానులు.. స్టేడియం తొక్కిసలాట మృతుల్లో 32 మంది చిన్నారులు

ఇండోనేసియాలోని కంజూరుహా స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో క్రీడాకారుల చేతుల్లోనే కొంత మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ తొక్కిసలాటలో ఇప్పటివరకు 32 మంది చిన్నారులు మరణించినట్లు హోమ్ టీమ్ కోచ్ జేవియర్ రోకా తెలిపారు. జావాలోని స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 125 మంది ప్రాణాలను కోల్పోవడం తనను మానసికంగా కుదిపేసిందని జేవియర్ రోకా చెప్పారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/TaGPiFf
https://ift.tt/vt9zlUq

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour