Tuesday, 18 October 2022

జేసీ ప్రభాకర్ రెడ్డిని వదలని కేసులు.. టీడీపీకార్యకర్తలతో సహా 13మందిపైనా.. ఆ దాడులే కారణం!!

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పై మరోమారు కేసు నమోదైంది. ఇప్పటికే తాడిపత్రిలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం చిలికి చిలికి గాలివానగా మారి ఘర్షణలకు కారణంగా మారింది. గతంలోనూ తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తో పాటు 120 మంది టీడీపీ కార్యకర్తలపై

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ihrEKJC
https://ift.tt/RzobtMT

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour