లండన్: బ్రిటన్ను సుదీర్ఘకాలం పాలించిన చక్రవర్తి, ఏడు దశాబ్దాలుగా దేశానికి అగ్రగామిగా నిలిచిన క్వీన్ ఎలిజబెత్ 96 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఈ మేరకు బకింగ్హామ్ ప్యాలెస్ గురువారం తెలిపింది. రాణి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న సమాచారంతో ముందుగానే కుటుంబసభ్యులంతా స్కాట్లాండ్లోని రాణి నివాసానికి చేరుకున్నారు. 'గురువారం మధ్యాహ్నం బాల్మోరల్లో రాణి శాంతియుతంగా మరణించింది' అని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/4LSTEW2
https://ift.tt/HSWw7x1
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment