Sunday, 25 September 2022

Hijab: ఇరాన్, కర్ణాటకల్లో వివాదం హిజాబ్‌కు సంబంధించిందా, లేక మహిళల ఇష్టాయిష్టాలకు చెందినదా

మహసా అమీనీ మరణం తర్వాత గత తొమ్మిది రోజులుగా ఇరాన్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇరాన్ మొత్తం రోడ్ల పైకి వచ్చిందని చెప్పడంలో తప్పేమీ లేదు. దేశంలోని 80 కంటే ఎక్కువ నగరాలు నిరసనలతో అట్టుడుకుతున్నాయి. నిరసనల సందర్భంగా భద్రతా బలగాలకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో కనీసం 35 మంది మరణించారు. వందలాది సామాజిక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ZtigA5J
https://ift.tt/WKF8uD0

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour