ఏపీలో వైసీపీ సర్కార్ పేదలకు ఇళ్ల స్ధలాల్ని నదీ ప్రవాహాల్ని మార్చేలా కేటాయిస్తోందంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)కి పలు ఫిర్యాదులు అందాయి. వీటి వెనుక టీడీపీ నేతలు ఉన్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయా చోట్ల ఇళ్ల పట్టాల కేటాయింపు నిలిచిపోయింది. తాజాగా దీనిపై ఎన్జీటీ స్పందించింది. ఏపీలో ఇళ్ల పట్టాల వ్యవహారంలో జోక్యం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/BuoSW7t
https://ift.tt/fqo1NAw

No comments:
Post a Comment