Sunday, 4 September 2022

ఇళ్ల పట్టాలపై జగన్ సర్కార్ కు ఊరట-సాయిరెడ్డి ట్వీట్-కుట్రలన్నీ పటాపంచలంటూ..

ఏపీలో వైసీపీ సర్కార్ పేదలకు ఇళ్ల స్ధలాల్ని నదీ ప్రవాహాల్ని మార్చేలా కేటాయిస్తోందంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)కి పలు ఫిర్యాదులు అందాయి. వీటి వెనుక టీడీపీ నేతలు ఉన్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయా చోట్ల ఇళ్ల పట్టాల కేటాయింపు నిలిచిపోయింది. తాజాగా దీనిపై ఎన్జీటీ స్పందించింది. ఏపీలో ఇళ్ల పట్టాల వ్యవహారంలో జోక్యం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/BuoSW7t
https://ift.tt/fqo1NAw

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour