Wednesday, 7 September 2022

కశ్మీర్: సామాన్య పౌరుల వాహనాలు 'ఆన్ డ్యూటీ'లో ఎందుకు ఉంటున్నాయి... సైన్యం వాటిని ఎన్‌కౌంటర్లకు వాడుతోందా?

గత వారం కూడా అజాద్ అహ్మద్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. రెండేళ్లుగా ఆయన తన కారు పత్రాల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అసలు ఇప్పటివరకు ఎన్నిసార్లు కోర్టుకు వెళ్లానో లెక్కేలేదని ఆయన అన్నారు. శ్రీనగర్‌కు 50 కి.మీ. దూరాన దక్షిణ కశ్మీర్‌లో మిలిటెంట్లకు కంచుకోటగా భావించే షోపియాన్ జిల్లా ఉంటుంది. రేశినగరీ గ్రామం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/K7gW60S
https://ift.tt/dpynVEx

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour