Monday, 12 September 2022

గోదావరికి మళ్లీ వరద: తెలుగు రాష్ట్రాలు హైఅలర్ట్

అమరావతి: గోదావరి మళ్లీ వరద తాకిడికి గురైంది. ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలతో ప్రవాహ ఉధృతి పెరిగింది. భద్రాచలం వద్ద నీటిమట్టం అనూహ్యంగా పెరిగింది. సోమవారం రాత్రి నాటికి 47 అడుగులకు చేరింది. వరద నీటి ప్రవాహం మరింత అధికంగా ఉండటం వల్ల ఇక్కడ ఒకటో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. దీని ప్రభావం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/8LqQXFg
https://ift.tt/gvRCfMe

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour