Monday, 26 September 2022

నాటి భరతుడే.. నేటి మోదీ!

సిమ్లా: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనను భరతుడితో పోల్చారు. భారత్ ఎప్పుడూ శాంతి-సౌభ్రాతృత్వాలను కోరుకునే దేశమని పేర్కొన్నారు. సింహం దంతాలను లెక్కించ గల గొప్ప వీరుడు భరతుడు కాగా.. నమీబియా నుంచి చిరుతలను స్వదేశానికి రప్పించిన ప్రధాని మోదీ ఈ యుగపు భరతుడని కీర్తించారు. భారత్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/xc23mUn
https://ift.tt/XFUboPg

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour