Friday, 16 September 2022

యుక్రెయిన్ మెడిసిన్ విద్యార్థులను భారత్ ఎందుకు ఇక్కడి కాలేజీల్లో చేర్చుకోవడం లేదు?

రష్యా, యుక్రెయిన్‌ల మధ్య ఏడు నెలలుగా యుద్ధం జరుగుతోంది. అక్కడ కల్లోలిత పరిస్థితుల నడుమ వేల మంది భారత విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చేశారు. విద్యార్థులు ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీరి కోసం ‘‘ఆపరేషన్ గంగ’’ పేరుతో భారత ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. బాంబు దాడుల మధ్య నుంచి వీరికి సురక్షితంగా ఇక్కడికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/EZcuSIB
https://ift.tt/TpvgPDL

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour