Monday, 12 September 2022

వివేకా కేసులో కీలక పరిణామం-చేతులెత్తేసిన సీబీఐ ! హైకోర్టుకు ఏం చెప్పిందంటే ?

ఏపీలో మూడేళ్ల క్రితం పెను సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు కూడా సంచలనాలు రేపుతోంది. దర్యాప్తులో కీలక అంశాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో దీన్ని బయటపెడుతున్న సీబీఐ అధికారులపై కూడా కేసుల పరంపర మొదలైంది. ముఖ్యంగా ఈ కేసులో దర్యాప్తులో కీలకంగా ఉన్న సీబీఐ ఏఎస్పీ రామ్ సింగ్ ను టార్గెట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/tFQw7j6
https://ift.tt/gvRCfMe

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour