Tuesday, 27 September 2022

కౌన్ బనేగా కరోడ్ పతి: మొట్టమొదట కోటి రూపాయలు గెలిచిన వ్యక్తి ఎవరు... ఇప్పుడు ఏం చేస్తున్నారు

'కౌన్ బనేగా కరోడ్‌పతి'... సుమారు 22 ఏళ్లుగా అమితాబ్ బచ్చన్ ఈ ప్రోగ్రాంకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 2000 సంవత్సరంలో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' మొదలైంది. టీవీ తెర మీద అమితాబ్ బచ్చన్‌ను పెద్ద స్టార్‌గా చేయడమే కాదు దేశంలోని ఎంతో మంది సామాన్యుల జీవితాలను సైతం మార్చివేసింది ఈ ప్రోగ్రాం. హర్షవర్ధన్ నవాథే... 'కౌన్ బనేగా కరోడ్‌పతి'

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/HMBpmKU
https://ift.tt/MaUWh3C

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour