Monday, 12 September 2022

మీ సెక్యూరిటీ వద్దు, గుజరాత్ పోలీసులతో అరవింద్ కేజ్రీవాల్

గుజరాత్ ఎన్నికలపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఫోకస్ చేశారు. సోమవారం గుజరాత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ఆటోవాలా తన ఆటోలో వస్తావా అని అడగగా.. ఓ యస్ అనేశారు. అయితే ఆటో డ్రైవర్ ఇంటికి వెళుతుండగా పోలీసులు ఆపివేశారు. భద్రతా కారణాలు చెప్పి.. ఆపి వేశారు. ఆ క్రమంలో పోలీసులతో వాగ్వివాదం జరిగింది. ప్రజలను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/W4iCZwy
https://ift.tt/gvRCfMe

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour