Saturday, 10 September 2022

రాయలసీమ ప్రాజెక్టులకు భారీ వరద-శ్రీశైలం, తుంగభద్ర, సోమశిలలో అదే పరిస్ధితి...

ఏపీలో తరచుగా కరువ బారిన పడే రాయలసీమ జిల్లాల్లో ఇప్పుడు జలసిరి కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వరద ప్రవాహాలు పెరగడంతో ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. పలు ప్రాజెక్టుల్లో గత కొన్నేళ్లలో ఎప్పుడూ లేనంత వరద ప్రవాహం కనిపిస్తోంది. దీంతో రైతులు పండగ చేసుకుంటున్నారు. కర్నూలు జిల్లా తుంగభద్ర జలాశయానికి వరద

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/t92kFWY
https://ift.tt/4yus5Fk

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour