Wednesday, 14 September 2022

వెల్‌డన్ కిషనన్న... కేంద్రం నుండి ఇంత పెద్దప్రాజెక్ట్ తీసుకొచ్చారు: మంత్రి కేటీఆర్ సెటైర్లు!!

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్నారు. కేంద్రం తెలంగాణ అభివృద్ధికి సహకరించడం లేదని, తెలంగాణపై వివక్ష చూపిస్తోందని టిఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణలో అమలు చేయడం లేదని, ఒకవేళ అమలు చేసినా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/XG03Wbj
https://ift.tt/qHPt1GD

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour